బస్సు ప్రమాదం.. 38 మంది మృతి
- March 13, 2018అడిస్ అబబా: ఇథియోపియాలో ఘోరం జరిగింది. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 38 మంది మరణించారు. మరింత తాజా సమాచారం అందాల్సి ఉంది. ఉత్తర ఇథియోపియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. ఓ లోయలోకి బస్సు పడడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరణించిన 38 మంది ప్రయాణికుల్లో 28 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అమ్హరా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!