43 వేలమంది ఉల్లంఘనదారులకు లభించిన క్షమాకాలం

- March 14, 2018 , by Maagulf
43 వేలమంది ఉల్లంఘనదారులకు లభించిన క్షమాకాలం

కువైట్ : క్షమాబిక్ష కారణంగా  43 వేలమంది ప్రవాసీయులకు రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఊరట లభించినట్లయింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 30 వేలమంది ప్రవాసీయులు ఎటువంటి  జరిమానాలు  చెల్లించకుండా దేశం విడిచిపెట్టడం జరిగిందని పేర్కొంటూ మరో 13 వేల మంది ప్రవాసీయులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా  8 మిలియన్ల కువైట్ దినార్లను వారు  మొత్తం జరిమానాగా చెల్లించినట్లు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ మారాఫీ, ఆయన సహాయకుడు మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ హజీరి ఉల్లంఘించినవారి లావాదేవీలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com