43 వేలమంది ఉల్లంఘనదారులకు లభించిన క్షమాకాలం
- March 14, 2018
కువైట్ : క్షమాబిక్ష కారణంగా 43 వేలమంది ప్రవాసీయులకు రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఊరట లభించినట్లయింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 30 వేలమంది ప్రవాసీయులు ఎటువంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టడం జరిగిందని పేర్కొంటూ మరో 13 వేల మంది ప్రవాసీయులు వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా 8 మిలియన్ల కువైట్ దినార్లను వారు మొత్తం జరిమానాగా చెల్లించినట్లు రెసిడెన్సీ వ్యవహారాల శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ మారాఫీ, ఆయన సహాయకుడు మేజర్ జనరల్ అబ్దుల్లా అల్ హజీరి ఉల్లంఘించినవారి లావాదేవీలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!