మక్కాలో పాడైపోయిన మీట్, ఫిష్ స్వాధీనం
- March 15, 2018
మక్కాలోని అల్ షావ్కికియా మునిసిపాలిటీ, 1,200 కిలోల పాడైపోయిన చేపలు, మీట్ని స్వాధీనం చేసుకుని, ధ్వసం చేసినట్లు మునిసిపాలిటీ ఛైర్మన్ మమ్దౌహ్ ఇరాకీ చెప్పారు. స్థానిక ఫిష్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో పాడైపోయిన ఫిష్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ఫిష్ని స్థానికంగా వున్న రిటెయిల్ షాప్కి విక్రయిస్తున్నారు. ఇలా తరలించేందుకు వినియోగిస్తున్న మూడు ట్రక్కుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మునిసిపాలిటీ, ఇకపై మరింత ఉధృతంగా తనిఖీలను నిర్వహిస్తుందనీ, మనుషులు తినడానికి వీలుగా వుండే ఆహార పదార్థాల్ని మాత్రమే విక్రయించేలా, అందుకు అవకాశం లేని ఆహార పదార్థాల్ని విక్రయించడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







