మక్కాలో పాడైపోయిన మీట్, ఫిష్ స్వాధీనం
- March 15, 2018
మక్కాలోని అల్ షావ్కికియా మునిసిపాలిటీ, 1,200 కిలోల పాడైపోయిన చేపలు, మీట్ని స్వాధీనం చేసుకుని, ధ్వసం చేసినట్లు మునిసిపాలిటీ ఛైర్మన్ మమ్దౌహ్ ఇరాకీ చెప్పారు. స్థానిక ఫిష్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో పాడైపోయిన ఫిష్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ఫిష్ని స్థానికంగా వున్న రిటెయిల్ షాప్కి విక్రయిస్తున్నారు. ఇలా తరలించేందుకు వినియోగిస్తున్న మూడు ట్రక్కుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మునిసిపాలిటీ, ఇకపై మరింత ఉధృతంగా తనిఖీలను నిర్వహిస్తుందనీ, మనుషులు తినడానికి వీలుగా వుండే ఆహార పదార్థాల్ని మాత్రమే విక్రయించేలా, అందుకు అవకాశం లేని ఆహార పదార్థాల్ని విక్రయించడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







