మక్కాలో పాడైపోయిన మీట్, ఫిష్ స్వాధీనం
- March 15, 2018
మక్కాలోని అల్ షావ్కికియా మునిసిపాలిటీ, 1,200 కిలోల పాడైపోయిన చేపలు, మీట్ని స్వాధీనం చేసుకుని, ధ్వసం చేసినట్లు మునిసిపాలిటీ ఛైర్మన్ మమ్దౌహ్ ఇరాకీ చెప్పారు. స్థానిక ఫిష్ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో పాడైపోయిన ఫిష్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ఫిష్ని స్థానికంగా వున్న రిటెయిల్ షాప్కి విక్రయిస్తున్నారు. ఇలా తరలించేందుకు వినియోగిస్తున్న మూడు ట్రక్కుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మునిసిపాలిటీ, ఇకపై మరింత ఉధృతంగా తనిఖీలను నిర్వహిస్తుందనీ, మనుషులు తినడానికి వీలుగా వుండే ఆహార పదార్థాల్ని మాత్రమే విక్రయించేలా, అందుకు అవకాశం లేని ఆహార పదార్థాల్ని విక్రయించడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







