జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న 'దుబాయ్ పవనిజం' కార్యకర్తలు
- March 15, 2018
కాజా:గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు మోహరించారు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి సమస్య వచ్చినా తను ముందు ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో దుబాయ్ పవనిజం కార్యకర్తలు రవి చల్లా,బాలాజీ గరగా,ప్రసాద్ మంచి నీళ్లు,మజ్జిక ప్యాకెట్లు సరఫరాచేశారు. బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ దుబాయ్ నుంచి విచ్చేసిన కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గల్ఫ్ లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.





తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









