దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
- March 17, 2018
మస్కట్: నలుగురు పౌరుల్ని దొంగతనం కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులమని నమ్మించి, వీరు దోపిడీలకు పాల్పడుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మస్కట్లో సుమారు తొమ్మిది వేర్వేరు కేసులు వీరిపై నమోదయ్యాయి. నిందితులు, తమ నేరాన్ని అంగీకరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. నిందితుల్ని తదుపరి చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం