దొంగతనం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
- March 17, 2018
మస్కట్: నలుగురు పౌరుల్ని దొంగతనం కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారులమని నమ్మించి, వీరు దోపిడీలకు పాల్పడుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మస్కట్లో సుమారు తొమ్మిది వేర్వేరు కేసులు వీరిపై నమోదయ్యాయి. నిందితులు, తమ నేరాన్ని అంగీకరించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. నిందితుల్ని తదుపరి చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







