గుండెపోటుతో మరణించిన మరో ప్రవాస భారతీయుడు ఎలియాస్ (అనీష్)
- March 18, 2018
కువైట్:ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ప్రవాసియ భారతీయులలో కొందరు గుండెపోటు కారణంగా నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కేరళా రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఎలియాస్ (అనీష్) కువైట్ లో శనివారం మరణించారు. ఆయన కువైట్ లోని ఎటర్నిటీ ట్రావెల్స్ కంపెనీలో ప్రయాణ సలహాదారుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!