మవసలాట్ బస్ ఫేర్స్ తగ్గింపు
- March 19, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్ పోర్ట్కి వెళ్ళే - వచ్చే బస్ రూట్స్కి సంబంధించి ఛార్జీలను తగ్గించింది. గతంలో టిక్కెట్ ధర 1 ఒమన్ రియాల్ వుండగా, దాన్ని 500 బైసాగా నిర్ణయించారు. మార్చి 20 నుంచి జూన్ 20 వరకు ఈ ధరలు అందుబాటులో వుంటాయి. కొత్త విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, అందుకు ముందుగానే ఈ ఆఫర్ని మవసలాత్ ప్రకటించింది. ఈ విషయాన్ని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!