మవసలాట్ బస్ ఫేర్స్ తగ్గింపు
- March 19, 2018మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్ పోర్ట్కి వెళ్ళే - వచ్చే బస్ రూట్స్కి సంబంధించి ఛార్జీలను తగ్గించింది. గతంలో టిక్కెట్ ధర 1 ఒమన్ రియాల్ వుండగా, దాన్ని 500 బైసాగా నిర్ణయించారు. మార్చి 20 నుంచి జూన్ 20 వరకు ఈ ధరలు అందుబాటులో వుంటాయి. కొత్త విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, అందుకు ముందుగానే ఈ ఆఫర్ని మవసలాత్ ప్రకటించింది. ఈ విషయాన్ని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ