నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి
- March 21, 2018
మనామా: మూసివేసిన ఓ స్విమ్మింగ్ పూల్ ఐదేళ్ళ చిన్నారిని బలిగొంది. దర్ కులైబ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి రౌండెబౌట్ 22 దగ్గరలో గల హమాద్ టౌన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి మృతుడితోపాటు ఇంకొందరు చిన్నారులు వెళ్ళారు. రెసిడెంట్స్ చెబుతున్న వివరాల ప్రకారం స్విమ్మింగ్ పూల్లో సగం నీరు మాత్రమే వుంది. ల్యాండ్ లార్డ్కీ రెంటరర్కీ మధ్య లీగల్ డిస్ప్యూట్ కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ సరైన నిర్వహణలో లేదు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన చిన్నారిని గుర్తించి వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా ఓయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడికి దర్ కులైబ్ గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







