తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- March 23, 2018
జెడ్డా:తూర్పు ప్రాంతంలో అల్ అహ్వామియహ్ పట్టణంలో ఒక తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ బుధవారం విధించింది.ఈ తీవ్రవాద బృందం మూడు భద్రతా కేంద్రాలపై దాడి చేసి, భద్రతా దళాలు మరియు వారి వాహనాలపై తుపాకీతో కాల్పులు జరిపిండంని న్యాయస్థానం ఆరోపించింది. ఈ దాడులు అల్-అవామియా పోలీస్ స్టేషన్, సబ్వా నగరంలోని ఒక చెక్ పాయింట్ వద్ద మరియు అల్-నస్రా పొరుగు ప్రాంతంలో లక్ష్యంగా పెట్టుకున్నాయి. అల్-అవామియాలో ఈ తీవ్రవాది పోలీసులు వస్తున్నట్లుగా తప్పుగా భావించి సామాన్య పౌరులు నడుపుతున్న కార్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







