తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- March 23, 2018
జెడ్డా:తూర్పు ప్రాంతంలో అల్ అహ్వామియహ్ పట్టణంలో ఒక తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ బుధవారం విధించింది.ఈ తీవ్రవాద బృందం మూడు భద్రతా కేంద్రాలపై దాడి చేసి, భద్రతా దళాలు మరియు వారి వాహనాలపై తుపాకీతో కాల్పులు జరిపిండంని న్యాయస్థానం ఆరోపించింది. ఈ దాడులు అల్-అవామియా పోలీస్ స్టేషన్, సబ్వా నగరంలోని ఒక చెక్ పాయింట్ వద్ద మరియు అల్-నస్రా పొరుగు ప్రాంతంలో లక్ష్యంగా పెట్టుకున్నాయి. అల్-అవామియాలో ఈ తీవ్రవాది పోలీసులు వస్తున్నట్లుగా తప్పుగా భావించి సామాన్య పౌరులు నడుపుతున్న కార్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







