పప్వా న్యూగునియాలో భూకంపం
- March 30, 2018రాబౌల్: పప్వా న్యూగునియాలో 6.9 తీవ్రతతో ఇవాళ భూకంపం సంభవించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎటువంటి నష్టం జరిగిందన్న దానిపై ఇంకా సమాచారం లేదు. రాబౌల్కు 162 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పడు ఎంగ్వా ప్రావిన్సులో సుమారు 100 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్