డ్రగ్స్ స్మగ్లింగ్: మహిళకు 10 ఏళ్ళ జైలు
- March 30, 2018
1 కిలో మరిజువానాని తన బ్యాగ్ ద్వారా స్మగుల్ చేసేందుకు యత్నించిన 28 ఏళ్ళ మహిళకు న్యాయస్థానం పదేళ్ళ జైలు శిక్ష విధించింది. కమెరోనియన్ మహిళ, జనవరి 9న విజిట్ వీసాపై దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె ట్రావెల్ బ్యాగ్ని పరిశీలించిన కస్టమ్స్ ఇన్స్పెక్టర్కి అందులో నిషేధిత మరిజువానా లభ్యమయ్యింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపగా, డ్రగ్స్ టెస్ట్లో నెగెటివ్ వచ్చింది. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించింది. పదేళ్ళ జైలు శిక్షతోపాటుగా డిపోర్టేషన్ అలాగే 60,000 దిర్హామ్ల జరీమానాని నిందితురాలికి న్యాయస్థానం విధించింది. కోర్టు తీర్పుని సవాల్ చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









