కౌలంపూర్:తెలుగువారికి అండగా శాంతిప్రియ..
- March 31, 2018
ఢిల్లీ : మలేసియా రాజధాని కౌలాంపూర్ లో తెలుగు వారి పక్షాల శాంతిప్రియ అనే మహిళ పోరాడుతోంది. శాంతిప్రియ సహకారంతో వందలాదిమంది తెలుగువారు విముక్తి పొందుతున్నారు. ఉపాధి కోసం మలేసియా వెళ్లాలనుకునేవారిపై మోసగాళ్లు వలపన్ని మనుషులను రవాణా చేసే ముఠాలుగా తయారయి వేలాది రూపాయలను దండుకుంటున్నారు. మోసం చేసినవారిని కౌలాలంపూర్ లోని పలు సంస్థల్లో పనికి కుదురుస్తు డబ్బులు దండుకుంటున్నారు. వీరి వలలో చిక్కి తెలుగువారు బానిసలుగా మారుతున్నారు. పనిలో చేరింది మొదలు వారికి యజమానులు నరకం చూపిస్తున్నారు. దీంతో మలేషియాలో తెలుగువారి కష్టాలు వర్ణనాతీతంగా వున్నాయి. చేతిలో చిల్లి గవ్వ లేక స్వదేశం వచ్చే దారి లేక నానా తెలుగు వారు అవస్థలు గురవుతున్నారు. అటువంటివారికి అండగా కాంగ్రెస్ అనుబంధ గల్ఫ్ ఎన్ ఆర్ఐ విభాగం ఇప్పటికే అనేకమంది తెలుగువారికి అండగా నిలిచి విముక్తి కలిగించింది. కౌలాలంపూర్ లో బాధితుల పక్షాల నిలిచి శాంతిప్రియ పనిచేస్తోంది.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







