ఏప్రిల్ 3 నుండి నిర్మలా సీతారామన్ రష్యా పర్యటన
- March 31, 2018
మాస్కో : రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల నెల 3 నుండి రష్యాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ భద్రతపై ఇక్కడ జరిగే 7వ మాస్కో సదస్సుకు ఆమె హాజరు కానున్నారు. నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి హోదాలో రష్యా పర్యటించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఆమె రష్యాలో పర్యటిస్తారని ఇక్కడి భారత దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









