ఏప్రిల్ 3 నుండి నిర్మలా సీతారామన్ రష్యా పర్యటన
- March 31, 2018
మాస్కో : రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈనెల నెల 3 నుండి రష్యాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ భద్రతపై ఇక్కడ జరిగే 7వ మాస్కో సదస్సుకు ఆమె హాజరు కానున్నారు. నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రి హోదాలో రష్యా పర్యటించడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ఆమె రష్యాలో పర్యటిస్తారని ఇక్కడి భారత దౌత్య కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







