కామన్వెల్త్ నిర్వాహకులపై సీరియస్ అయిన సైనా
- April 02, 2018
న్యూఢిల్లీ : ప్రముఖ షెటిల్ క్రీడాకారిణి సైనా సెహ్వాల్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జట్టు అధికారిగా తన తండ్రిని తనతోపాటు కామన్వెల్త్ క్రీడాగ్రామంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనేందుకు తాము భారత్ నుండి వచ్చామని, టీమ్ అధికారిగా ఆమె తండ్రిని అధికారికంగా ధ్రువీకరించడంతో తానే ఖర్చులన్నీ భరించానన్నారు. క్రీడాగ్రామానికి వచ్చాక ఆమె తండ్రిపేరును టీమ్ అధికారి క్యాటగిరీ నుంచి తొలగించడంతో ట్విటర్లో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో బుధవారం నుండి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు గణనీయమైన పతకాలు సాధిస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







