శంషాబాద్‌లో 160 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

- April 04, 2018 , by Maagulf
శంషాబాద్‌లో 160 మంది ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే, దాన్ని పైలెట్ గుర్తించడంతో వెంటనే ఫ్లైట్‌ను నిలిపివేశారు. దీంతో 160 మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి. అయితే, ఘటన గురించి తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com