అట్టహాసంగా మొదలైన కామన్‌వెల్త్‌గేమ్స్‌

- April 04, 2018 , by Maagulf
అట్టహాసంగా మొదలైన కామన్‌వెల్త్‌గేమ్స్‌

కామన్‌వెల్త్‌గేమ్స్‌ అట్టహాసంగా మొదలయ్యాయి. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన ఆరంభవేడుకల అదరహో అనిపించాయి. 71 దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ చేస్తూ మొదలైన ఓపెనింగ్ సెర్మనీలో కల్చరల్ ఈవెంట్స్ ఆకట్టుకున్నాయి. ఆరంభోత్సవంలో తెలుగుతేజం పివి సింధు భారత పతాకధారిగా నిలిచింది. మువ్వెన్నల జెండా పట్టుకుని సింధు భారత బృందాన్ని లీడ్ చేసింది. ఇక ఓపెనింగ్ సెర్మనీలో బీచ్ ఫెస్టివల్‌తో పాటు ఆస్ట్రేలియా సంప్రదాయలను ప్రతిబింబిస్తూ సాగిన కార్యక్రమాలు అలరించాయి. పోటీలు రేపటి నుంచి ప్రారకంభం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com