కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు 17కి పెరిగిన పతకాలు
- April 08, 2018
గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో తాజాగా మరో రెండు పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పట్టికలో భారత్ పతకాల సంఖ్య 15 నుంచి 17కు పెరిగింది. ఇంతవరకు భారత్ 8 స్వర్ణాలు సాధించగా, రజత పతకాలు మూడు నుంచి నాలుగుకు, కాంస్య పతకాలు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. తాజాగా సాధించిన ఈ రెండు పతకాల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో మెహులీ ఘోష్ రజతం సాధించగా, అదే విభాగంలో అపూర్వీ చందేలా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









