కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు 17కి పెరిగిన పతకాలు
- April 08, 2018గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో తాజాగా మరో రెండు పతకాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పట్టికలో భారత్ పతకాల సంఖ్య 15 నుంచి 17కు పెరిగింది. ఇంతవరకు భారత్ 8 స్వర్ణాలు సాధించగా, రజత పతకాలు మూడు నుంచి నాలుగుకు, కాంస్య పతకాలు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. తాజాగా సాధించిన ఈ రెండు పతకాల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో మెహులీ ఘోష్ రజతం సాధించగా, అదే విభాగంలో అపూర్వీ చందేలా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్