జపాన్లో భూకంపం
- April 08, 2018
టోక్యో: జపాన్లో సోమవారం వేకువజామున 1.32 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) ప్రకారం..భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఓడా పట్టణంలో సంభవించింది.
ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అలాగే నీటి సరఫరా సమస్య కూడా తలెత్తింది. ఈ భూకంపం వల్ల పట్టణంలో పలు భవనాలకు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ న్యూక్లియర్ పవర్ స్టేషన్లకు ఎటువంటి ప్రమాదం కలగలేదు..యథావిధిగా పనిచేస్తున్నాయి. ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేయలేదు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









