ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టిన ఆటా చికాగో
- April 09, 2018అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆటా చికాగో ఫండ్ రైజింగ్ చేపట్టింది. జూన్ 29 నుంచి మూడు రోజుపాటు నిర్వహించే మహాసభలకోసం నిధులు సేకరిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ తెలంగాణ మహాసభలకు విరాళాలను అందించారు. కన్వెన్షన్ కోసం 3లక్షల 50వేల డాలర్లు సేకరించినట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. చికాగోలో జరిగిన ఈకార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ సత్య కందిమల్ల, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తోపాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కళాకారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్ గా నిలిచాయి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల