ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాము: ప్రముఖ దర్శకుడు
- April 09, 2018
చెన్నైలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని దర్శకుడు సెల్వమణి, భారతీరాజా, నటుడు సత్యరాజ్ తదితరులు స్పష్టం చేశారు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావేరీ సమస్య, స్టెరిలైట్ కాపర్ సమస్యలతో ప్రజలు ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారని దీనిపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరొత్తినట్లుగా వ్యవహరిస్తోందని సెల్వమణి ఆరోపించారు. రైతులు, ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఎల్ పోటీ చెన్నైలో నిర్వహించడం ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేసాలను బేఖాతరు చేస్తూ, దక్షిణాది రాష్ట్ట్రాలపై వివక్ష చూపుతోందన్నారు..
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









