ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాము: ప్రముఖ దర్శకుడు
- April 09, 2018
చెన్నైలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని దర్శకుడు సెల్వమణి, భారతీరాజా, నటుడు సత్యరాజ్ తదితరులు స్పష్టం చేశారు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావేరీ సమస్య, స్టెరిలైట్ కాపర్ సమస్యలతో ప్రజలు ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారని దీనిపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరొత్తినట్లుగా వ్యవహరిస్తోందని సెల్వమణి ఆరోపించారు. రైతులు, ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఎల్ పోటీ చెన్నైలో నిర్వహించడం ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేసాలను బేఖాతరు చేస్తూ, దక్షిణాది రాష్ట్ట్రాలపై వివక్ష చూపుతోందన్నారు..
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







