ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాము: ప్రముఖ దర్శకుడు
- April 09, 2018
చెన్నైలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని దర్శకుడు సెల్వమణి, భారతీరాజా, నటుడు సత్యరాజ్ తదితరులు స్పష్టం చేశారు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావేరీ సమస్య, స్టెరిలైట్ కాపర్ సమస్యలతో ప్రజలు ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారని దీనిపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరొత్తినట్లుగా వ్యవహరిస్తోందని సెల్వమణి ఆరోపించారు. రైతులు, ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఎల్ పోటీ చెన్నైలో నిర్వహించడం ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేసాలను బేఖాతరు చేస్తూ, దక్షిణాది రాష్ట్ట్రాలపై వివక్ష చూపుతోందన్నారు..
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







