ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాము: ప్రముఖ దర్శకుడు
- April 09, 2018
చెన్నైలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని దర్శకుడు సెల్వమణి, భారతీరాజా, నటుడు సత్యరాజ్ తదితరులు స్పష్టం చేశారు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావేరీ సమస్య, స్టెరిలైట్ కాపర్ సమస్యలతో ప్రజలు ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారని దీనిపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరొత్తినట్లుగా వ్యవహరిస్తోందని సెల్వమణి ఆరోపించారు. రైతులు, ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఎల్ పోటీ చెన్నైలో నిర్వహించడం ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేసాలను బేఖాతరు చేస్తూ, దక్షిణాది రాష్ట్ట్రాలపై వివక్ష చూపుతోందన్నారు..
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







