ప్రధాని మోడీ చెన్నై పర్యటనకు కావేరి సెగ
- April 11, 2018
ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటనకు కావేరీ సెగ తాకింది... ప్రధాని రాకను నిరసిస్తూ ఉదయం నుంచే చెన్నైలోని తమిళ సంస్థలు కావేరీ డిమాండ్పై ప్రదర్శనలకు దిగాయి. నల్లజెండాలతో పీఎం రాకను వ్యతిరేకించారు... ఆందోళనకారుల నిరసనలు, నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... మోడీ గో బ్యాక్ అంటూ స్లోగన్స్ ఊపందుకున్నాయి... దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







