ప్రధాని మోడీ చెన్నై పర్యటనకు కావేరి సెగ
- April 11, 2018
ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటనకు కావేరీ సెగ తాకింది... ప్రధాని రాకను నిరసిస్తూ ఉదయం నుంచే చెన్నైలోని తమిళ సంస్థలు కావేరీ డిమాండ్పై ప్రదర్శనలకు దిగాయి. నల్లజెండాలతో పీఎం రాకను వ్యతిరేకించారు... ఆందోళనకారుల నిరసనలు, నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... మోడీ గో బ్యాక్ అంటూ స్లోగన్స్ ఊపందుకున్నాయి... దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









