ప్రధాని మోడీ చెన్నై పర్యటనకు కావేరి సెగ
- April 11, 2018
ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటనకు కావేరీ సెగ తాకింది... ప్రధాని రాకను నిరసిస్తూ ఉదయం నుంచే చెన్నైలోని తమిళ సంస్థలు కావేరీ డిమాండ్పై ప్రదర్శనలకు దిగాయి. నల్లజెండాలతో పీఎం రాకను వ్యతిరేకించారు... ఆందోళనకారుల నిరసనలు, నినాదాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది... మోడీ గో బ్యాక్ అంటూ స్లోగన్స్ ఊపందుకున్నాయి... దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







