ఏప్రిల్ 16న ఏపీ బంద్.. ప్రత్యేక హోదానే లక్ష్యం
- April 12, 2018ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అధికార పక్షం తో పాటు ప్రతిపక్షాలు, మరి కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇదే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే హోదా సాధన సమితి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 16న బంద్ జరపనున్నట్లు సాధన సమితి స్పష్టం చేసింది. ఈ బంద్కు వైసీపి, జనసేన పార్టీల మద్దతు కూడా లభించిందని తెలిపాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..