బ్యాంక్ ఎంప్లాయీకి లంచం: ఇద్ద్గరికి జైలు
- April 13, 2018
ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా మరొకరు ఇండియన్. అలాగే ఈ ఇద్దరికీ 40,000 దిర్హామ్ల జరీమానా సైతం విధించింది. శిక్ష అనంతరం వీరు స్వదేశానికి డిపోర్టేషన్ చేయబడ్తారు. బ్యాంకు ఉద్యోగి ఒకరికి లంచం ఇచ్చి, తద్వారా తమ పనుల్ని పూర్తి చేసుకోవాలని నిందితులు ప్రయత్నించినట్లు నిందితులపై అభియోగాలుఏ మోపబడ్డాయి. విచారణలో వీరిపై నేరాల్ని నిరూపించారు. ఈ కేసులో మరో భారతీయ వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం. ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా లోన్లు పొందేందుకు నిందితులు యత్నించారు. ఇందుకుగాను బ్యాంకు ఉద్యోగికి లోన్ అమౌంట్లో 10 శాతం లంచంగా ఎరచూపారు. 2017 ఫిబ్రవరి 1న ఈ ఘటన చోటు చేసుకుంది. మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్లో మార్చి 1న ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







