ఫైనల్లో పరాజయం పాలైన కిదాంబి శ్రీకాంత్
- April 14, 2018కామన్వెల్త్ బాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో పోరాడి ఓడాడు తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్. మలేషియా ప్లేయర్ లీ చాంగ్ వితో జరిగిన మ్యాచ్లో 21-19, 14-21, 14-21 తేడాతో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. అద్భుతంగా ఆడి మొదటి సెట్ను గెలుచుకున్న శ్రీకాంత్.. అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. రెండో సెట్లో పుంజుకున్న లీ చాంగ్.. మూడో సెట్లోనూ దూకుడుగా ఆడి మ్యాచ్ను గెలిచాడు. కామన్వెల్త్లో గోల్డ్ను కొట్టాడు. ఫైనల్లో పరాజయం పాలైన శ్రీకాంత్కు రజత పతకం దక్కింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్