తెలంగాణ రాష్ట్రంలో సెగలు గక్కుతున్న భానుడు
- April 14, 2018
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువకావడంతో.. ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ల్ అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత 40.7, నిజామాబాద్లో 40, హైదరాబాద్లో 38 డిగ్రీలుగా నమోదైంది. ఉక్కపోతలు అధికమయ్యాయి. గాలిలో తేమ బాగా తగ్గుతోంది. నల్గొండలో సాధారణంగా 74 శాతం ఉండాల్సి ఉండగా..శనివారం 44 శాతముంది. ఉపరితల ద్రోణి వల్ల శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 41 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నారాయణఖేడ్లో 3 సెం.మీ కురిసింది. ఎండలు మరింత పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!