తెలంగాణ రాష్ట్రంలో సెగలు గక్కుతున్న భానుడు
- April 14, 2018
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువకావడంతో.. ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ల్ అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత 40.7, నిజామాబాద్లో 40, హైదరాబాద్లో 38 డిగ్రీలుగా నమోదైంది. ఉక్కపోతలు అధికమయ్యాయి. గాలిలో తేమ బాగా తగ్గుతోంది. నల్గొండలో సాధారణంగా 74 శాతం ఉండాల్సి ఉండగా..శనివారం 44 శాతముంది. ఉపరితల ద్రోణి వల్ల శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 41 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నారాయణఖేడ్లో 3 సెం.మీ కురిసింది. ఎండలు మరింత పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









