ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసా
- April 16, 2018మస్కట్: యూఏఈలోని దుబాయ్ లేదా అబుదాబీ మీదుగా ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసాలను మంజూరు చేయనుంది. ట్రాన్సిట్ వీసా ద్వారా ప్రయాణీకులు యూఏఈలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించే వీలుంది. యూఏఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో, ట్రాన్సిట్ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. యూఏఈలో టూరిజం సెక్టార్ని ప్రమోట్ చేసేందుకు, ఎకానమీని వృద్ధి చేసేందుకు ట్రాన్సిట్ వీసాలకు సంబంధించి కొత్త పాలసీని క్యాబినెట్ అప్రూవ్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూఏఈ ఎయిర్ పోర్టుల ద్వారా 2017లో ప్రయాణించినవారిలో 70 శాతం మంది ట్రాన్సిట్ ప్రయాణీకులు. న్యూ పాలసీలో వీసా ఫీజు, స్టాప్ ఓవర్ విజిటర్స్ సంఖ్యను పెంచడం, అలాగే దేశంలోని టూరిజంని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు