మూడు వాహనాల ఢీ: ఓ వాహనం దగ్ధం
- April 17, 2018మస్కట్: మావాలిహ్లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమయ్యింది. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఎవరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది. ప్రమాదం కారణంగా రోడ్డుపై తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అల్ ముజున్ రౌండెబౌట్ - సదరన్ మావాలిహ్లో ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు