తెలంగాణ లో జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం..!
- April 18, 2018
హైదరాబాద్:జూన్ నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులోకి ధరణి అనే వెబ్సైట్ ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం. ఈ వెబ్సైట్ ద్వారా జాప్యం, అవినీతి లేని రిజిస్ట్రేషన్ల విధానం అమలు జరగనుందని, అమలుకు ఉందు రెండు దశల్లో ఫైలెట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెబ్సైట్ నిర్వహణ జరుగుతుందన్నారు. మొదటి విడతలో 5 మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టు జరుగుతుందన్నారు. రెండో విడతలో 30 మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టు నిర్వహించడం జరుగనుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







