అసిర్లో కాల్పులు: 4 మంది మృతి
- April 19, 2018
రియాద్:అసిర్ ప్రావిన్స్లో పోలీస్ చెక్ పాయింట్పై దుండగులు జరిపిన దాడిలో నలుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల నుంచి వెంటనే తేరుకున్న పోలీసులు, దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా, ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దర్ని సజీవంగా పట్టుకోగా, ఒకర్ని కాల్చి చంపారు. దాడికి యత్నించినవారంతా సౌదీ అరేబియా జాతీయులేనని సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









