అసిర్లో కాల్పులు: 4 మంది మృతి
- April 19, 2018రియాద్:అసిర్ ప్రావిన్స్లో పోలీస్ చెక్ పాయింట్పై దుండగులు జరిపిన దాడిలో నలుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల నుంచి వెంటనే తేరుకున్న పోలీసులు, దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా, ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దర్ని సజీవంగా పట్టుకోగా, ఒకర్ని కాల్చి చంపారు. దాడికి యత్నించినవారంతా సౌదీ అరేబియా జాతీయులేనని సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..