అసిర్లో కాల్పులు: 4 మంది మృతి
- April 19, 2018
రియాద్:అసిర్ ప్రావిన్స్లో పోలీస్ చెక్ పాయింట్పై దుండగులు జరిపిన దాడిలో నలుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల నుంచి వెంటనే తేరుకున్న పోలీసులు, దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా, ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దర్ని సజీవంగా పట్టుకోగా, ఒకర్ని కాల్చి చంపారు. దాడికి యత్నించినవారంతా సౌదీ అరేబియా జాతీయులేనని సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









