అసిర్లో కాల్పులు: 4 మంది మృతి
- April 19, 2018
రియాద్:అసిర్ ప్రావిన్స్లో పోలీస్ చెక్ పాయింట్పై దుండగులు జరిపిన దాడిలో నలుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల నుంచి వెంటనే తేరుకున్న పోలీసులు, దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పారిపోయేందుకు దుండగులు ప్రయత్నించగా, ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు పోలీసులు. ఇద్దర్ని సజీవంగా పట్టుకోగా, ఒకర్ని కాల్చి చంపారు. దాడికి యత్నించినవారంతా సౌదీ అరేబియా జాతీయులేనని సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







