29 మంది మహిళా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ డిపోర్టేషన్
- April 19, 2018
మస్కట్: మొత్తం 29 మంది మహిళా ఇమ్మిగ్రెంట్స్ని (ఇల్లీగల్) డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు పేర్కొంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్ట్ చేసినట్లు ఆర్ఓపి వర్గాలు పేర్కొన్నాయి. వీరందరూ ఆఫ్రికా జాతీయులని, జ్యుడీషియల్ నిర్ణయం మేరకు వీరిని డిపోర్ట్ చేశామని ఆర్ఓపి వివరించింది. వివిధ దేశాలతో వున్న ఒప్పందాల మేరకు ఆయా దేశాల ఎంబసీలతో చర్చించి, ఇలాంటి విషయాల్లో తగు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దేశం నుంచి వారు బయటకు వెళ్ళేంతవరకు తగిన వైద్య సహాయం చేస్తున్నామనీ, వారి భద్రతకు తగు చర్యలు తీసుకుంటున్నామనీ, హ్యూమన్ రైట్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం