ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన
- April 19, 2018సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. తనపై వస్తున్న అభియోగాల ఫై ఫిలిం ఛాంబర్ ఏమి చేస్తుంది..అసలు మెగా ఫ్యామిలీ హీరోలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానిపై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్ , నాగ బాబు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో కూర్చున్నారు. అలాగే మిగతా మెగా హీరోలతో పాటు అల్లు అరవింద్ కూడా ఛాంబర్ కు వస్తున్నట్లు సమాచారం. తనపై జరుగుతున్న కుట్ర కు పవన్ ఫిలిం ఛాంబర్ దగ్గర నిరసన తెలుపబోతున్నాడని , అందుకే నల్ల దుస్తులతో పవన్ వచ్చారని అంటున్నారు. ఇక పవన్ అక్కడికి చేరుకున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబర్ కు వస్తుండడంతో అక్కడ చాల ఉద్రిక్తత నెలకొని ఉంది. మరికొద్ది సేపట్లో మీడియా తో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ