'ఐపీఎల్' అభిమానులకోసం ఉచిత రైలు
- April 20, 2018
చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కావేరీ జలాల వివాదం కారణంగా పూణేకు మార్చారు. ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాక్కూడా మ్యాచ్ చూసే ఏర్పాట్లు ఏదైనా చేయండంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కోరారు. వారి కోరిక మేరకు సీఈవో కాశీ విశ్వనాథన్ ఫాన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పూణేకు తీసుకువెళ్లడానికి నిర్ణయించింది. విజిల్ పోడు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టి మ్యాచ్ టికెట్లతో పాటు, భోజనం వసతి కూడా ఉచితంగానే కల్పించే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం పూణేలో రాజస్తాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ అభిమానులకు కనువిందుచేయనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్కి ఇలాంటి ఏర్పాట్లు చేయడం కష్టం అని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







