టిటిడి ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్
- April 20, 2018తిరుమల : టిటిడి ఛైర్మన్ పదవిని పుట్టా సుధాకర్ యాదవ్కే కేటాయిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిఎస్ఎస్ శివాజీ, రాయపాటి, బొండాఉమా, పార్థసారథి, కాంగ్రెస్ నుంచి వచ్చిన రుదర్రాజు పద్మరాజును సభ్యులుగా నియమించింది. తెలంగాణ నుంచి సభ్యులుగా ఇనుగాల పెద్దారెడ్డితో పాటు ప్రస్తుతం సభ్యుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యను నియమించింది. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపిక కూర్పును అధికారపక్షం పూర్తిచేసింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..