కిమ్ సంచలన నిర్ణయం...
- April 20, 2018
గతేడాది వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఉత్తరకొరియా అణు పరీక్షలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దక్షిణకొరియా వింటర్ ఒలింపిక్స్ నుంచి కిమ్ దూకుడు తగ్గిస్తూ వచ్చారు. దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్యాంగ్ వేదికగా కిమ్ను కలుసుకోగా అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్ వ్యక్తం చేసారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







