కిమ్ సంచలన నిర్ణయం...
- April 20, 2018
గతేడాది వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఉత్తరకొరియా అణు పరీక్షలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దక్షిణకొరియా వింటర్ ఒలింపిక్స్ నుంచి కిమ్ దూకుడు తగ్గిస్తూ వచ్చారు. దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్యాంగ్ వేదికగా కిమ్ను కలుసుకోగా అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్ వ్యక్తం చేసారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!