కిమ్ సంచలన నిర్ణయం...
- April 20, 2018
గతేడాది వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఉత్తరకొరియా అణు పరీక్షలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దక్షిణకొరియా వింటర్ ఒలింపిక్స్ నుంచి కిమ్ దూకుడు తగ్గిస్తూ వచ్చారు. దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్యాంగ్ వేదికగా కిమ్ను కలుసుకోగా అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్ వ్యక్తం చేసారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!