కిమ్ సంచలన నిర్ణయం...
- April 20, 2018![1 కిమ్ సంచలన నిర్ణయం...](https://www.maagulf.com/godata/articles/201804/korea_1524287169.jpg)
గతేడాది వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఉత్తరకొరియా అణు పరీక్షలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దక్షిణకొరియా వింటర్ ఒలింపిక్స్ నుంచి కిమ్ దూకుడు తగ్గిస్తూ వచ్చారు. దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్యాంగ్ వేదికగా కిమ్ను కలుసుకోగా అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్ వ్యక్తం చేసారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం
- ఒలంపిక్ టార్చ్తో మెగాస్టార్ చిరంజీవి..
- ఆగస్టులో ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోడీ..!
- హైదరాబాద్లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు
- కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా: డొనాల్డ్ ట్రంప్
- వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- Qiwa.. ప్రవాసులకు ఉచితంగా జాబ్ ధృవీకరణ పత్రాలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..