క్యాబినెట్ నిర్ణయాల్ని ప్రకటించిన ఎమిర్
- December 04, 2015
క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్ని ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని వివరించారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. అధికారిక గెజిట్లో ప్రచురితమైన అనంతరం క్యాబినెట్ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. బోట్సువానా ప్రతినిథి బృందంతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జాసిమ్ సైఫ్ అమ్మద్ అల్ సులైటి సమావేశమయ్యారు. ఖతర్ బోట్సువానా మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా పెరగడానికి, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ రంగాలో పరస్పర సహకారానికి ఉద్దేశించినదైన ఈ సమావేశం విజయవంతమయ్యింది. పోలిష్ ప్రెసిడెంట్, అహ్మద్ సైఫ్ అల్ మువాదదిని పోలాండ్లోని ఖతార్ అంబాసిడర్ విషయమై కలిశారు. పోలిష్ ప్రెసిడెంట్ ఖతార్ రాయబారిని ప్రశంసలతో ముంచెత్తారు, తన బాధ్యతల్ని ఖతార్ రాయబారి సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు. అలాగే ఖతార్ అర్జింటీనా మధ్య సంబంధాలపై రివ్యూ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ మేయర్, ఖతార్ అంబాసిడర్ ఫహాద్ బిన్ ఇబ్రహీమ్ అల్ హమాద్ అల్ మనాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై వారిరువురూ చర్చించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









