కేమెల్ రేసింగ్ మారథాన్కి హాజరైన మహమ్మద్
- December 04, 2015
వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 44వ నేషనల్ డే యానివర్సరీ సందర్భంగా మంగళవారం నిర్వహించిన కేమెల్ మారథాన్లో పాల్గొన్నారు. షేక్ హమదాన్ బిన్ మహమ్మద్ హెరిటేజ్ సెంటర్ (హెచ్బిఎంహెచ్సి), దుబాయ్ కేమెల్ రేసింగ్ క్లబ్ (డిసిఆర్సి) ఆధ్వర్యంలో ఈ రేసింగ్ జరిగింది. హెచ్బిఎంహెచ్సి చీఫ్ బఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా హమదాన్ బిన్ దల్మౌక్, ఈవెంట్ డైరెక్టర్ సౌద్ ఇబ్రహీమ్ దర్విష్ డిసిఆర్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలి బిన్ సురూర్ తదితరులు ఈ క్యామెల్ రేసింగ్లో పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మారథాన్లో 72 మంది ఎమిరేటీ రైడర్స్ పాల్గొన్నారు. యూఏఈలో ఈ తరహా మారథాన్ తొలిసారిగా విజయవంతంగా జరిగిందని దర్విష్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







