కేమెల్ రేసింగ్ మారథాన్కి హాజరైన మహమ్మద్
- December 04, 2015
వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 44వ నేషనల్ డే యానివర్సరీ సందర్భంగా మంగళవారం నిర్వహించిన కేమెల్ మారథాన్లో పాల్గొన్నారు. షేక్ హమదాన్ బిన్ మహమ్మద్ హెరిటేజ్ సెంటర్ (హెచ్బిఎంహెచ్సి), దుబాయ్ కేమెల్ రేసింగ్ క్లబ్ (డిసిఆర్సి) ఆధ్వర్యంలో ఈ రేసింగ్ జరిగింది. హెచ్బిఎంహెచ్సి చీఫ్ బఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా హమదాన్ బిన్ దల్మౌక్, ఈవెంట్ డైరెక్టర్ సౌద్ ఇబ్రహీమ్ దర్విష్ డిసిఆర్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలి బిన్ సురూర్ తదితరులు ఈ క్యామెల్ రేసింగ్లో పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మారథాన్లో 72 మంది ఎమిరేటీ రైడర్స్ పాల్గొన్నారు. యూఏఈలో ఈ తరహా మారథాన్ తొలిసారిగా విజయవంతంగా జరిగిందని దర్విష్ అన్నారు.
తాజా వార్తలు
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన









