ఆ నటుడి విషయంలో కన్నీరుపెట్టిన శింబు
- April 22, 2018తమిళ నటుడు శింబు మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'చెక్క చీవంత వానం'. తెలుగులో 'నవాబ్'గా రాబోతోంది. ఇందులో మన్సూర్ అలీ ఖాన్ అనే ఓ తమిళ ఆర్టిస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మన్సూర్, శింబు మంచి స్నేహితులు. ఆయన ఇటీవల జరిగిన కావేరీ ఆందోళనల్లో పాల్గొని తమిళనాడుకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అయితే ఇటీవల శింబు ఆయన కుమారుడికి ఫోన్ చేయగా మన్సూర్ ను వారం రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారట. అసలు ఆయన బతికే ఉన్నారో లేదో కూడా తెలియదని భావోద్వేగానికి లోనయ్యారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక