ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి
- April 22, 2018![1 ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి](https://www.maagulf.com/godata/articles/201804/11990210d3c93cfcc775fd258f4ac37f_1524392879.jpg)
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆదివారం దారుణం జరిగింది. ఎన్నికల నమోదు కేంద్రం వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 31 మంది మరణించారు, 50 మంది గాయపడ్డారు. ఓ బాంబర్ నడుస్తూ వచ్చాడని, ఎన్నికల నమోదు కేంద్రం వద్ద అధికారులు ఐడీ కార్డులు జారీ చేస్తుండగా, ఆ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం ఈ దాడిలో 31 మంది మరణించినట్లు, 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు