ఆఫ్ఘనిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి
- April 22, 2018
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆదివారం దారుణం జరిగింది. ఎన్నికల నమోదు కేంద్రం వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 31 మంది మరణించారు, 50 మంది గాయపడ్డారు. ఓ బాంబర్ నడుస్తూ వచ్చాడని, ఎన్నికల నమోదు కేంద్రం వద్ద అధికారులు ఐడీ కార్డులు జారీ చేస్తుండగా, ఆ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం ఈ దాడిలో 31 మంది మరణించినట్లు, 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ