విమానంలో దోమల్ని చంపిన ట్వింకిల్ ఖన్నా
- April 22, 2018బాలీవుడ్ నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా తాజాగా ఎయిర్లైన్స్పై ట్వీట్ చేసింది. ఇటీవల ఆమె విమానంలో ప్రయాణిస్తూ సీటు బెల్టు పెట్టుకుంటుండగా దోమలు కనిపించడంతో ఏడు దోమలను చంపారట. దీనిపై ట్వీట్ చేస్తూ 'ఫ్లయిట్ సీటు కింద లైఫ్ జాకెట్ ఉంచేందుకు బదులు ఓడోమస్ ట్యూబ్ పెట్టుకోండి. నేను ఇప్పుడే దోమలను చంపాను. వేరే ప్రమాదానికి బదులు డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయే ముప్పు పొంచివుంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు నెటిజన్ల నుండి భిన్న స్పందనలు ఎదురయ్యాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..