శవ సంస్కారాలు జరుగుతుండగా దాడి.. 18 మంది హత్య
- April 25, 2018నైజీరియాలో దారుణం జరిగింది. మంగళవారం కొంతమంది బెన్యూ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న స్థానిక చర్చిపై దాడి చేసి ఇద్దరు పాస్టర్లు సహా కనీసం 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. గొర్రెల కాపర్లుగా అనుమానిస్తున్న దాదాపు 30 మంది ఆయుధాలతో బలోమ్ వర్గంపై దాడి చేశారు. అంతిమ సంస్కారం జరుగుతున్న ప్రదేశంపై విరుచుకుపడిన దుండగులు అక్కడే ప్రార్థనలు చేయిస్తున్న ఇద్దరు పాస్టర్లను కూడా హత్య చేశారని బెన్యూ రాష్ట్ర పోలీసు కమిషనర్ చెప్పారు. మొత్తం 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం