శవ సంస్కారాలు జరుగుతుండగా దాడి.. 18 మంది హత్య
- April 25, 2018
నైజీరియాలో దారుణం జరిగింది. మంగళవారం కొంతమంది బెన్యూ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న స్థానిక చర్చిపై దాడి చేసి ఇద్దరు పాస్టర్లు సహా కనీసం 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. గొర్రెల కాపర్లుగా అనుమానిస్తున్న దాదాపు 30 మంది ఆయుధాలతో బలోమ్ వర్గంపై దాడి చేశారు. అంతిమ సంస్కారం జరుగుతున్న ప్రదేశంపై విరుచుకుపడిన దుండగులు అక్కడే ప్రార్థనలు చేయిస్తున్న ఇద్దరు పాస్టర్లను కూడా హత్య చేశారని బెన్యూ రాష్ట్ర పోలీసు కమిషనర్ చెప్పారు. మొత్తం 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







