శవ సంస్కారాలు జరుగుతుండగా దాడి.. 18 మంది హత్య
- April 25, 2018నైజీరియాలో దారుణం జరిగింది. మంగళవారం కొంతమంది బెన్యూ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న స్థానిక చర్చిపై దాడి చేసి ఇద్దరు పాస్టర్లు సహా కనీసం 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. గొర్రెల కాపర్లుగా అనుమానిస్తున్న దాదాపు 30 మంది ఆయుధాలతో బలోమ్ వర్గంపై దాడి చేశారు. అంతిమ సంస్కారం జరుగుతున్న ప్రదేశంపై విరుచుకుపడిన దుండగులు అక్కడే ప్రార్థనలు చేయిస్తున్న ఇద్దరు పాస్టర్లను కూడా హత్య చేశారని బెన్యూ రాష్ట్ర పోలీసు కమిషనర్ చెప్పారు. మొత్తం 18 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్