అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్
- April 25, 2018
అమర్నాథ్ యాత్రికులకు స్పాట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 28న(జ్వేష్ఠపూర్ణిమనాడు) ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. సాధారణంగా ఈ యాత్రకు వెళ్లేవారు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ ఏడాది నుంచి స్పాట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోలేని వారు నేరుగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ములోని వైష్ణవి ధామ్, సరస్వతి ధామ్, జమ్మూ హాట్, గీతాభవన్-రాంమందిర్ కేంద్రాల్లో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్కు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









