అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్
- April 25, 2018అమర్నాథ్ యాత్రికులకు స్పాట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 28న(జ్వేష్ఠపూర్ణిమనాడు) ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న ముగుస్తుంది. సాధారణంగా ఈ యాత్రకు వెళ్లేవారు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ ఏడాది నుంచి స్పాట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోలేని వారు నేరుగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జమ్ములోని వైష్ణవి ధామ్, సరస్వతి ధామ్, జమ్మూ హాట్, గీతాభవన్-రాంమందిర్ కేంద్రాల్లో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్కు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ