యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- April 27, 2018
చిన్న పాటి రీలీఫ్ తర్వాత యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ వీకెండ్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఉమ్ అజిముల్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.45 నిమిషాల ప్రాంతంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. శుక్రవారం ఆకాశం కొంతమేర మేఘావృతంగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం తగ్గుదల వుండదు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగొచ్చు. ముందు ముందు వాతావరణం మరింత వేడెక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







