యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- April 27, 2018
చిన్న పాటి రీలీఫ్ తర్వాత యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ వీకెండ్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఉమ్ అజిముల్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.45 నిమిషాల ప్రాంతంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. శుక్రవారం ఆకాశం కొంతమేర మేఘావృతంగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం తగ్గుదల వుండదు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగొచ్చు. ముందు ముందు వాతావరణం మరింత వేడెక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!