యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- April 27, 2018చిన్న పాటి రీలీఫ్ తర్వాత యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ వీకెండ్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఉమ్ అజిముల్ ప్రాంతంలో మధ్యాహ్నం 1.45 నిమిషాల ప్రాంతంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వెల్లడించింది. శుక్రవారం ఆకాశం కొంతమేర మేఘావృతంగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతల్లో మాత్రం తగ్గుదల వుండదు. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరగొచ్చు. ముందు ముందు వాతావరణం మరింత వేడెక్కుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు