స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్లో పాల్గొనండిః మోదీ
- April 29, 2018![1 స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్లో పాల్గొనండిః మోదీ](https://www.maagulf.com/godata/articles/201804/modi-2-1514687973_1524996293.jpg)
స్వచ్ఛ భారత్ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ఇవాళ మన్ కీ బాత్లో మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛ భారత్ ఇంటర్న్షిప్లో సమయాన్ని వెచ్చించాలని కోరారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్షిప్ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని మోదీ ప్రశంసిచారు. రంజాన్, బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తుతించారు.
తాజా వార్తలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
- సౌదీ అరేబియాలో 12,706 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్