ఒమన్లో కొత్త ఫ్యూయల్ ధరలు
- April 30, 2018మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, మే నెలకుగాను గ్యాస్ ధరల్ని ప్రకటించింది. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ఫర్ ఫ్యూయెల్ ద్వారా మే నెలకుగాను ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఎం91 పెట్రోల్ ధర 205 బైసాస్ నుంచి 212 బైసాస్కి పెరిగింది. ఎం95 పెట్రోల్ ధర 216 బైసాస్ నుంచి 222 బైసాస్కి చేరుకుంది. డీజిల్ ధర 238 బైసాస్ నుంచి 238 బైసాస్కి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎం98 గ్రేడ్ పెట్రోల్ (ప్రీమియమ్ వాహనాల కోసం) 266 బైసాస్కే దొరుకుతుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..