ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్తో డీలింగ్స్ వద్దు: ఇన్వెస్టర్లకు యూఏఈ హెచ్చరిక
- May 02, 2018
ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ అనే అన్ రెగ్యులేటెడ్ కంపెనీతో ఇన్వెస్టర్లు ఎలాంటి డీలింగ్స్ జరపవద్దని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్ హెచ్చరించింది. అయితే ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ సంస్థ ఇప్పటిదాకా ఈ విషయమై తన స్పందనను తెలియజేయలేదు. యూఏఈ సహా ఆసియా, గల్ఫ్కి చెందిన పలు దేశాల్లోని ఇన్వెస్టర్లతో ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ కలిసి పనిచేస్తోంది. అయితే అన్ రెగ్యులేటెడ్ కంపెనీ కావడంతో ఈ సంస్థతో లావాదేవీలు ప్రమాదకరమని యూఏఈ తన హెచ్చరికలో పేర్కొంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి లైసెన్స్ లేకపోయినా వందల వేల డాలర్స్ని ఆసియా ఇన్వెస్టర్స్ నుంచి మేనేజ్ చేస్తున్నట్లుగా జనవరిలో రాయిటర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం