చెన్నై వరదలలో మృతుల సంఖ్యా 500..
- December 06, 2015చెన్నై వరదల్లో ఇప్పటివరకూ అయిదు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు.. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. ఈ నేపద్యంలో మృత దేహాలు బయటపడుతున్నాయి.. వరద నీటిలో కొట్టుకు వస్తున్నశవాలను ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు.. కొన్ని చోట్ల ఇళ్లు కూలిన ఘటనలో కూడా మరణాలు సంభవించాయి.. మరికొందరు చలి తీవ్రత వల్ల కూడా మరణించినట్లు భావిస్తున్నారు.. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..