సంచలనం : శ్మశానంలో సాహసం..
- May 06, 2018
అత్యంత పురాతన స్మశానంలో సాహసయాత్ర చేశాడో వ్యక్తి. కానీ అనూహ్యంగా దెయ్యం లేచి పరుగెత్తడంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్ కు చెందిన ఫెర్గూసన్ అనే వ్యక్తి హాంట్స్ అనే ప్రాంతంలోని సెయింట్ మెరీ చర్చి వద్దకు వెళ్ళాడు. చర్చి పక్కన 800 ఏళ్ల నాటి పురాతన స్మశానం ఉంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడో ఏదో ఏదోజరుగుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి అర్ధరాత్రి సమయాన స్మశానంలోకి వెళ్ళాడు ఫెర్గూసన్. పరిసర ప్రాంతాలను తన కెమరాతో చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో ఒక దెయ్యం ఒక్కసారిగా లేచి పరుగెత్తసాగింది.దీంతో నిర్గాంతపోయిన ఫెర్గూసన్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..