సంచలనం : శ్మశానంలో సాహసం..
- May 06, 2018
అత్యంత పురాతన స్మశానంలో సాహసయాత్ర చేశాడో వ్యక్తి. కానీ అనూహ్యంగా దెయ్యం లేచి పరుగెత్తడంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్ కు చెందిన ఫెర్గూసన్ అనే వ్యక్తి హాంట్స్ అనే ప్రాంతంలోని సెయింట్ మెరీ చర్చి వద్దకు వెళ్ళాడు. చర్చి పక్కన 800 ఏళ్ల నాటి పురాతన స్మశానం ఉంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడో ఏదో ఏదోజరుగుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి అర్ధరాత్రి సమయాన స్మశానంలోకి వెళ్ళాడు ఫెర్గూసన్. పరిసర ప్రాంతాలను తన కెమరాతో చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో ఒక దెయ్యం ఒక్కసారిగా లేచి పరుగెత్తసాగింది.దీంతో నిర్గాంతపోయిన ఫెర్గూసన్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







