తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 06, 2018
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గ్వాటెమాల, పనామా, పెరూ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఆయనకు ఇది మొట్టమొదటి అధికారిక విదేశీ పర్యటన. విదేశాలతో స్నేహ సంబంధాలను దృఢతరం చేసుకొనే యత్నాల్లో భాగంగా ఆయన ఈ మూడు దేశాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!









