తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- May 06, 2018
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. గ్వాటెమాల, పనామా, పెరూ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఆయనకు ఇది మొట్టమొదటి అధికారిక విదేశీ పర్యటన. విదేశాలతో స్నేహ సంబంధాలను దృఢతరం చేసుకొనే యత్నాల్లో భాగంగా ఆయన ఈ మూడు దేశాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







